రోడ్డు ప్రమాద బాధితులను కాపాడితే రూ. 1.25 లక్షల నజరానా: సీపీ గౌస్ ఆలం
రోడ్డు ప్రమాద బాధితులను కాపాడే వారికి ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలు అందిస్తోంది. కరీంనగర్ సీపీ గౌస్ ఆలం శంకరపట్నంలో రోడ్డు భద్రతా అవగాహన సదస్సు నిర్వహించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.