NewsViral

పామును రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం.. వీడియో వైర‌ల్

ఇప్ప‌టి యువ‌త సాహ‌సాలు చేస్తూ వైర‌ల్ అయ్యేందుకు ప్ర‌య‌త్నిస్తుంటారు. కానీ కొన్ని ప్ర‌మాద‌క‌ర ప‌నులు చేస్తూ ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటున్నారు. అటువంటి వీడియో ఒక‌టి ఇప్పుడు సోష‌ల్…

Latest NewsNews

600 కిలోల అయోధ్య రామాలయ గంట

అష్టధాతువులతో తమిళనాడులో తయారీ ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రం అయోధ్యలో నిర్మిస్తున్న శ్రీ రామ మందిర గర్భగుడి నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. భవ్య రామమందిరం తుది మెరుగులు దిద్దుకుంటోంది.…

Latest Newsమరోకోణం

టార్గెట్ లోక్ స‌భ‌… బండికి ప‌గ్గాలు అప్ప‌జెప్పుతారా..?

అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిశాయి… ఎన్నిక‌లకు ఆరు నెల‌ల ముందున్న వాతావ‌ర‌ణం వేరు ఎన్నిక‌ల‌కు నెల ముందున్న వాతావ‌ర‌ణం వేరు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఆరు నెల‌ల ముందు తెలంగాణాలో…

Latest NewsNews

మాయావతిని పీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే కూటమిలో చేరుతాం

రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఏర్పడిన కూటమిలో బీఎస్‌పీ చీఫ్‌ మాయావతిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే చేరతామని ఆ పార్టీ ఎంపీ మలూక్‌నగర్‌ స్పష్టం చేశారు. బీజేపీని…

FutureLatest News

ఇంట‌ర్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ వ‌చ్చేసింది.. ప‌రీక్ష‌లు ఎప్పుడంటే…

తెలంగాణా ఇంట‌ర్ మీడియ‌ట్ ప‌రీక్ష‌ల టైమ్ టేబుల్‌ను గురువారం ఆబోర్డు విడుద‌ల చేసింది. 2024 ఫిబ్ర‌వ‌రి 28 నుంచి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. ముందుగా ద్వితీయ సంవ‌త్స‌రం ప్రాక్టిక‌ల్…

Latest NewsNews

కరెంట్‌ బిల్లులు కట్టొద్దు : ఎమ్మెల్సీ కవిత

కాంగ్రెస్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్‌ బిల్లులను మాఫీ చేస్తామన్నారని, ప్రజలు బిల్లులు చెల్లించవద్దని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత కోరారు.…

Crime News

ఉరేసుకుని తల్లీకూతుళ్ల ఆత్మహత్య

ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంచిర్యాల జిల్లాలోని మందమర్రిలో విషాదం నెలకొంది. తల్లీకుమార్తె ఇంట్లోనే ఉరేసుకున్నారు. తల్లి, సోదరి శవాలను చూసి తమ్ముడు తల్లడిల్లిపోయాడు. చెన్నైకి చెందిన…

Crime NewsLatest News

అమెరికాలో రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

అమెరికా సంయుక్త రాష్ట్రం కన్సాస్‌లో మంగ‌ళ‌వారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా…

Crime NewsLatest NewsNews

ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయ సమీపంలో పేలుడు

ఢిల్లీలోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయ సమీపంలో మంగళవారం సాయంత్రం పేలుడు సంభవించింది. ఏం ప్రాణనష్టం జరగలేదని తెలిసింది. ఈ ఘటనతో ఢిల్లీలో ఒక్కసారిగా శాంతిభద్రతలకు విఘాతం కలిగింది.…

Latest NewsNews

66 కోట్లతో కార్లు కొని బెజవాడలో దాచారు..

బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే తిరిగేందుకు 22 ల్యాండ్‌ క్రూయిజర్‌ కార్లు కేసీఆర్‌ కొనుగోలు చేశాడని సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 22 కార్లకు గాను ఒక్కోదానికి…