తెలంగాణలో మరో 5 రోజులు భారీ వర్షాలు | IMD Weather Alert for Telangana
బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో రాబోయే 5 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. వర్ష సూచన ఉన్న జిల్లాల వివరాలు ఇవే!
2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు రెట్టింపు కానున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. ప్రాంతాల వారీగా క్యాన్సర్ ప్రభావం, కారణాలు మరియు పరిష్కారాలపై ప్రత్యేక విశ్లేషణ.
అంతరిక్షంలోకి భారత సంతతి వ్యోమగామి ‘అనిల్ మీనన్’.. నాసా ప్రతిష్టాత్మక మిషన్ విశేషాలు ఇవే!
భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మీనన్ జూలై 14న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) బయలుదేరనున్నారు. ఆయన కెరీర్, అంతరిక్షంలో చేయబోయే ప్రయోగాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కరీంనగర్ జిల్లా ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు అలర్ట్. జూన్ 30, 2026 లోగా డొమెస్టిక్ మరియు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లకు ఇ-కేవైసీ (eKYC) పూర్తి చేయడం తప్పనిసరి అని జిల్లా పౌర సరఫరాల అధికారి తెలిపారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆర్టీసీ బస్సులో మంత్రుల సడన్ సర్ప్రైజ్: విద్యార్థులు, మహిళలతో పొన్నం ప్రభాకర్ ముచ్చట్లు కరీంనగర్ : తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో ఆర్టీసీ రూపురేఖలు మారిపోయాయని, మహిళలకు ఉచిత…
గంగాధరలో భారీ దొంగతనం: తాళం వేసిన ఇంట్లో 13.75 తులాల బంగారం అపహరణ.. చొప్పదండిలో విషాదం: స్మార్ట్ఫోన్ కొనివ్వలేదని బీహార్ యువకుడు ఆత్మహత్య… పునర్జీవం పోసుకున్న ప్రభుత్వ బడి: మూడేళ్ల తర్వాత 22 మంది విద్యార్థులతో పునఃప్రారంభం
Heat Wave Alert: దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత.. తెలంగాణలో రెడ్ అలర్ట్ జారీ!
దేశవ్యాప్తంగా మే 19 నుండి 24 వరకు ఎండలు గరిష్ట స్థాయికి చేరనున్నాయి. తెలంగాణలోని ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. పూర్తి వాతావరణ అప్డేట్స్ మరియు జాగ్రత్తలు ఇక్కడ చదవండి.
కరీంనగర్ జిల్లా గ్రంథాలయంలో గ్రంథాలయ దినోత్సవం ఘనంగా జరిగింది. హైదరాబాద్ స్థాయిలోనే జిల్లా యువతకు స్కిల్ డెవలప్మెంట్, పోటీ పరీక్షలకు ప్రత్యేక ఉచిత శిక్షణ ఇస్తామని కలెక్టర్ చిత్రా మిశ్రా వెల్లడించారు. రూ.7 కోట్లతో కొత్త లైబ్రరీ భవనం సిద్ధమైందని మేయర్ తెలిపారు.
కరీంనగర్ PMJ జ్యువెలరీ షాపులో జరిగిన భారీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేసి, బీహార్ జైలు నుండి సుభోద్ సింగ్ వేసిన మాస్టర్ ప్లాన్ను పోలీసులు వెల్లడించారు.
సొంత ఇంటి కల కోసం ఎదురుచూస్తున్న పేదలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. జూన్ 2 నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. పూర్తి వివరాలు ఇవే..