యాదగిరి గుట్ట, కాళేశ్వరానికి కొత్త బస్సులు ప్రారంభం.. వివరాలివే..
వేములవాడ నుంచి కాలేశ్వరం, యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాలకు కొత్త బస్సు సర్వీసులను విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. బస్టాండ్ ఆధునీకరణకు రూ. 1.60 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.