కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులోని ఓ గ్యారేజీలో సోమవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. బెంగుళూరులోని వీరభద్ర నగర్లో ఉన్న గ్యారేజీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.…
స్కూల్ వ్యాన్, కాలేజీ బస్సు ఢీ కొట్టడంతో నలుగురు విద్యార్థులు మృతి చెందిన ఘటన ఉత్తర ప్రదేశ్లోని బదౌన్లో సోమవారంచోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో 16…
కరీంనగర్ నూతన కలెక్టర్గా పమేలా సత్పత్తి, నూతన పోలీస్ కమిషనర్గా అభిషేక్ మహంతి నియామకమయ్యారు. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.…
డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలు ప్రజా మౌలిక సమస్యలను మేనిఫెస్టోలో పెట్టాలని దాసు డిమాండ్ చేశారు. సిపిఐ ఎంఎల్…
ఓటు అనేది ఓ బ్రహ్మాస్త్రమని, దానిని సరిగ్గా వాడుకుంటే తలరాతలు మారుతాయని తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ అన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ లో సోమవారం…
ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడ్డవారు…
పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్ జిల్లాలో గ్రామీణ క్రీడా ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో ఓ యువరైతు ట్రాక్టర్తో విన్యాసం చేయబోయాడు. కానీ దురదృష్టవశాత్తు అతడు మృతి చెందాడు.…