Crime NewsLatest News

కరీంనగర్‌లో అర్ధరాత్రి దోపిడీ ముఠా పంజా: రూ. కోటి విలువైన నగలు, నగదు అపహరణ పూర్తి వివ‌రాలు వెల్ల‌డించిన సీపీ

కరీంనగర్ భగత్‌నగర్‌లో అర్ధరాత్రి సంచలన దోపిడీ. తుపాకీతో బెదిరించి రూ.కోటి విలువైన బంగారు ఆభరణాలు, నగదు దోచుకెళ్లిన దుండగులు. అల్లుడి కుట్రేనా? పూర్తి వివరాలు.

Crime NewsLatest News

సినీ ఫక్కీలో ఆర్టీసీ బస్సు చోరీ: 20 కిలోమీటర్లు వెంబడించి దొంగను పట్టుకున్న పోలీసులు!

కోరుట్లలో ఆర్టీసీ బస్సు చోరీ.. 20 కిలోమీటర్లు చేజ్ చేసి పట్టుకున్న పోలీసులు
జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సును చోరీ చేసిన దొంగను పోలీసులు 20 కిలోమీటర్లు వెంబడించి పట్టుకున్నారు. సినిమా తరహా చేజింగ్ పూర్తి వివరాలు ఇవే.

Crime NewsLatest News

పెన్షన్ పేరుతో నమ్మించారు.. వృద్ధురాలి బంగారం నొక్కేశారు! నిందితుల అరెస్ట్

కోరుట్లలో కేడీ ముఠా అరెస్ట్.. పెన్షన్ ఆశచూపి వృద్ధురాలి బంగారం కాజేసిన దొంగలు కోరుట్లలో పెన్షన్ పెంచుతామని నమ్మించి 70 ఏళ్ల వృద్ధురాలి నుంచి 24 గ్రాముల బంగారం అపహరించిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై 100కు పైగా కేసులు ఉన్నట్లు వెల్లడి. పూర్తి వివరాలు ఇవే!

Crime NewsLatest News

వీర్నపల్లిలో అర్ధరాత్రి దారుణం: రెండు కార్లకు నిప్పు పెట్టిన దుండగుడు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన తాజా క్రైమ్ వార్తలు, రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలు మరియు వివిధ విషాద సంఘటనల పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

Crime NewsLatest News

ఎంజీఎంలో చికిత్స పొందుతూ ఇద్దరు కూలీలు మృతి.. మూడుకు చేరిన మృతుల సంఖ్య..

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అనుపురం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 3కు చేరింది. వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు వలస కూలీలు మృతి చెందారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.”

Crime NewsLatest News

వేములవాడలో దొంగల ముఠా గుట్టురట్టు.. చోరీల నియంత్రణపై పోలీసుల ఉక్కుపాదం!

వేములవాడలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో కేసులను ఛేదించిన వివరాలను డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు.

Crime NewsLatest News

అనుపురంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆర్టీసీ బస్సు ఢీకొని మహారాష్ట్ర వలస కూలీ మృ*తి!

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అనుపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సు, టాటా ఏస్ ఢీకొని మహారాష్ట్ర వలస కూలీ మృతి, పలువురికి గాయాలు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

Crime NewsLatest News

రెండు హ‌త్య‌ల కేసులో వ్య‌క్తికి జీవిత ఖైదు శిక్ష‌.. వివ‌రాలు వెల్ల‌డించిన రాజ‌న్న సిరిసిల్ల ఎస్పీ

“రాజన్న సిరిసిల్ల జిల్లా కోర్టు సంచలన తీర్పు. గంభీరావుపేటలో రెండు వేర్వేరు భూ వివాదాల హత్యల కేసులో నిందితుడు వంగ సందీప్ రెడ్డికి జీవిత ఖైదు విధించిన న్యాయమూర్తి నీరజ.”

Crime NewsLatest News

ట్రాన్స్‌ఫార్మర్‌కు ఫ్యూజ్ వేస్తూ కౌలు రైతు దుర్మరణం

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో ఘోర ప్రమాదం. ట్రాన్స్‌ఫార్మర్‌కు ఫ్యూజ్ వేయబోయి కరెంట్ షాక్‌తో కౌలు రైతు మారం వెంకటరెడ్డి దుర్మరణం. రైతులు స్వయంగా మరమ్మతులు చేయవద్దని విద్యుత్ శాఖ హెచ్చరిక.”

Crime NewsLatest News

ధర్మపురిలో కేవలం 24 గంటల్లోనే చోరీ కేసును ఛేదించిన పోలీసులు.. రికవరీ చేసిన సొత్తు వివరాలు ఇవే!

జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన చోరీ కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి 2 తులాల బంగారం, 14 తులాల వెండి మరియు బైక్ స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.