కరీంనగర్ జిల్లా జూబ్లీనగర్లో ఘోరం. కుటుంబ కలహాల నేపథ్యంలో కన్నకూతుళ్లని బావిలో ముంచి చంపిన కిరాతక తండ్రి. గీతాంశీ, గీతాన్విక అనే 4 ఏళ్ల కవల పిల్లల మృతితో గ్రామంలో విషాదం. నిందితుడు శ్రీశైలం పోలీసుల అదుపులో.
కరీంనగర్ ఆర్బిఎల్ బ్యాంకులో రూ. 139 కోట్ల సైబర్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ మేనేజర్, సిబ్బందితో సహా 13 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
వేములవాడ అగ్రహారం శివారులో గంజాయి సాగు చేస్తున్న యూపీ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ కాలువలో ఘోర ప్రమాదం. మూల మలుపు వద్ద అదుపుతప్పి బైక్తో సహా కాలువలోకి దూసుకెళ్లిన యువతీ యువకుడు. బైక్ లభ్యం.. గల్లంతైన వారి కోసం పోలీసుల గాలింపు చర్యలు ముమ్మరం. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
రాజన్న సిరిసిల్ల జిల్లా: సాధారణంగా దొంగలు బంగారం, నగదు లేదా విలువైన వస్తువులను ఎత్తుకెళ్తుంటారు. కానీ, ముస్తాబాద్ మండల కేంద్రంలో మాత్రం ఓ దొంగ ఏకంగా గ్యాస్…
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రంగపేటలో తీవ్ర విషాదం. భర్త తాగుడుకు బానిస కావడంతో మనస్తాపం చెందిన ఎలవేణి రేఖ (25), తన మూడేళ్ల కుమారుడు విఘ్నేశ్ తో కలిసి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నంలో విషాదం. జాతీయ రహదారిపై అతివేగంగా వచ్చిన లారీ ఢీకొని మూడేళ్ల చిన్నారి నిత్య అక్కడికక్కడే మృతి చెందింది. పరారైన వాహనం కోసం పోలీసులు గాలిస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ‘ఆన్సైట్ ఎఫ్ఐఆర్’ విధానం ప్రారంభం. బాధితులు పోలీస్ స్టేషన్కు రాకుండానే సంఘటనా స్థలంలోనే ఫిర్యాదు నమోదు చేసేలా ఎస్పీ మహేష్ బి. గితే కీలక చర్యలు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
అప్పుల బాధతో కొడుకు బలవన్మ*రణం.. ఆ శవంపై పడి ఏడుస్తున్న తల్లికి ఏమైంది? జగిత్యాల ఆసుపత్రిలో జరిగిన ఆ గుండె తరుక్కుపోయే ఘటన వెనుక ఉన్న పూర్తి వివరాలు ఇవే. ఒకే రోజు మర*ణించిన తల్లి కొడుకులు.. గ్రామంలో విషాద ఛాయలు!
పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా కంకర ట్రాక్టర్ రూపంలో వచ్చిన మృత్యువు! మొర్రాపూర్ తండాలో 10 ఏళ్ల విద్యార్థి ఇషాన్ అక్కడికక్కడే మృతి. కన్నీరు మున్నీరవుతున్న తల్లిదండ్రులు.. అజాగ్రత్తగా నడిపిన డ్రైవర్ వల్లే ఈ ఘోరమా? అసలేం జరిగిందో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.