మాజాన్ని చైతన్య పరచడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైందని మల్కాజిగిరి కమిషనరేట్ ఉప్పల్ జోన్ డిసిపి కే. సురేష్ కుమార్ పేర్కొన్నారు. సమాజ శ్రేయస్సు కోసం పోలీసులతో పాటి జర్నలిస్టులు కూడా తమ వంతు బాధ్యతను నెరవేరుస్తున్నారని అన్నారు.
కరీంనగర్ PMJ జ్యువెలరీ షాపులో జరిగిన భారీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేసి, బీహార్ జైలు నుండి సుభోద్ సింగ్ వేసిన మాస్టర్ ప్లాన్ను పోలీసులు వెల్లడించారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో యువతిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు రాయమల్లుకు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది.
కరీంనగర్ జిల్లా జూబ్లీనగర్లో ఘోరం. కుటుంబ కలహాల నేపథ్యంలో కన్నకూతుళ్లని బావిలో ముంచి చంపిన కిరాతక తండ్రి. గీతాంశీ, గీతాన్విక అనే 4 ఏళ్ల కవల పిల్లల మృతితో గ్రామంలో విషాదం. నిందితుడు శ్రీశైలం పోలీసుల అదుపులో.
కరీంనగర్ ఆర్బిఎల్ బ్యాంకులో రూ. 139 కోట్ల సైబర్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ మేనేజర్, సిబ్బందితో సహా 13 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
వేములవాడ అగ్రహారం శివారులో గంజాయి సాగు చేస్తున్న యూపీ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ కాలువలో ఘోర ప్రమాదం. మూల మలుపు వద్ద అదుపుతప్పి బైక్తో సహా కాలువలోకి దూసుకెళ్లిన యువతీ యువకుడు. బైక్ లభ్యం.. గల్లంతైన వారి కోసం పోలీసుల గాలింపు చర్యలు ముమ్మరం. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
రాజన్న సిరిసిల్ల జిల్లా: సాధారణంగా దొంగలు బంగారం, నగదు లేదా విలువైన వస్తువులను ఎత్తుకెళ్తుంటారు. కానీ, ముస్తాబాద్ మండల కేంద్రంలో మాత్రం ఓ దొంగ ఏకంగా గ్యాస్…
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రంగపేటలో తీవ్ర విషాదం. భర్త తాగుడుకు బానిస కావడంతో మనస్తాపం చెందిన ఎలవేణి రేఖ (25), తన మూడేళ్ల కుమారుడు విఘ్నేశ్ తో కలిసి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.