రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అనుపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సు, టాటా ఏస్ ఢీకొని మహారాష్ట్ర వలస కూలీ మృతి, పలువురికి గాయాలు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. ఇకపై మీసేవ కేంద్రాల ద్వారా కేవలం రూ.10 ఫీజుతో సబ్సిడీ యూరియా బుక్ చేసుకోవచ్చు. పూర్తి బుకింగ్ ప్రాసెస్ మరియు నిబంధనలు ఇక్కడ చూడండి.
ఇందిరమ్మ ఇళ్ల నిబంధనలు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో బేస్మెంట్ 600 చ.అడుగులు, స్లాబ్ 750 చ.అడుగులు మించరాదని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు. ప్రతి సోమవారం బిల్లుల విడుదలవుతాయని తెలిపారు.
బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్: SMS ఛార్జీలను రద్దు చేసిన RBI
బ్యాంక్ ఖాతాదారులకు భారీ ఊరట. ఇకపై అవేర్నెస్, ప్రమోషనల్ SMSలపై ఛార్జీలు వసూలు చేయకూడదని బ్యాంకులను ఆదేశించింది RBI. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి