ఎలాంటి కోచింగ్ లేకుండా, సొంతంగా చదివి ఎస్ఎస్సీ సీజీఎల్ (SSC CGL) పరీక్షలో జీఎస్టీ ఇన్స్పెక్టర్గా ఎంపికై తెలంగాణ టాపర్గా నిలిచిన శంకరపట్నం యువకుడు భూమా అరవింద్ ముదిరాజ్ స్ఫూర్తిదాయక విజయగాథ.
ముఖ్య అతిథిగా హాజరైన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి జలీల్ పాషా బొమ్మగోని చైతన్య గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు కిరణ్ సామాజిక సేవలను…
ఉప్పల్/డీసి తెలుగు: మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ దేశానికి, కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు అందించారని, చివరకు దేశం కోసం, పార్టీ కోసం తన ప్రాణాలను…
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ మహమ్మద్ మజీద్ (మజీద్ సార్) కలం వీడి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కల్వకుంట్ల కవిత ఆహ్వానం మేరకు తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరిన మజీద్ సార్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
Heat Wave Alert: దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత.. తెలంగాణలో రెడ్ అలర్ట్ జారీ!
దేశవ్యాప్తంగా మే 19 నుండి 24 వరకు ఎండలు గరిష్ట స్థాయికి చేరనున్నాయి. తెలంగాణలోని ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. పూర్తి వాతావరణ అప్డేట్స్ మరియు జాగ్రత్తలు ఇక్కడ చదవండి.
కరీంనగర్ జిల్లా గ్రంథాలయంలో గ్రంథాలయ దినోత్సవం ఘనంగా జరిగింది. హైదరాబాద్ స్థాయిలోనే జిల్లా యువతకు స్కిల్ డెవలప్మెంట్, పోటీ పరీక్షలకు ప్రత్యేక ఉచిత శిక్షణ ఇస్తామని కలెక్టర్ చిత్రా మిశ్రా వెల్లడించారు. రూ.7 కోట్లతో కొత్త లైబ్రరీ భవనం సిద్ధమైందని మేయర్ తెలిపారు.
కరీంనగర్ PMJ జ్యువెలరీ షాపులో జరిగిన భారీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేసి, బీహార్ జైలు నుండి సుభోద్ సింగ్ వేసిన మాస్టర్ ప్లాన్ను పోలీసులు వెల్లడించారు.
సొంత ఇంటి కల కోసం ఎదురుచూస్తున్న పేదలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. జూన్ 2 నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. పూర్తి వివరాలు ఇవే..
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో యువతిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు రాయమల్లుకు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది.
తెలంగాణలో మే 13న పాలిసెట్-2026 పరీక్ష నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 293 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షకు హాజరయ్యే 1.06 లక్షల మంది విద్యార్థుల కోసం ముఖ్యమైన నిబంధనలు మరియు సమయ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.