“నిజాయితీకి నిలువుటద్దం! 25 ఏళ్ల క్రితం సౌదీలో మిత్రుడు చేసిన సాయాన్ని మరిచిపోకుండా, కేరళ నుండి గూగుల్ సాయంతో వెతుక్కుంటూ వచ్చి జగిత్యాల జిల్లా ధర్మపురిలో అప్పు తీర్చిన మహ్మద్ ఇస్మాయిల్ కథనం.”
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అనుపురం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 3కు చేరింది. వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు వలస కూలీలు మృతి చెందారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.”
జగిత్యాల టు కూకట్పల్లి నేరుగా ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులు.. టైమింగ్స్ ఇవే!
జగిత్యాల నుండి హైదరాబాద్ కూకట్పల్లికి నేరుగా ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులు ప్రారంభమయ్యాయి. ప్రయాణికుల సౌకర్యార్థం నడిచే ఈ బస్సుల పూర్తి టైమింగ్స్, వివరాలు ఇక్కడ చూడండి.
వేములవాడలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో కేసులను ఛేదించిన వివరాలను డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు.