మనోహరాబాద్-కొత్తపల్లి మార్గంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బస్వాపూర్ వరకు రైలు ఇంజిన్ ట్రయల్ రన్ విజయవంతమైంది. చేనేత రంగానికి, వేములవాడ భక్తులకు చేకూరనున్న రవాణా సౌకర్యం.
గంగాధర మధురానగర్ చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మంగపేటకు చెందిన మహిళా కూలీ మృతి చెందింది . 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి