Crime NewsLatest News

ఎంజీఎంలో చికిత్స పొందుతూ ఇద్దరు కూలీలు మృతి.. మూడుకు చేరిన మృతుల సంఖ్య..

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అనుపురం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 3కు చేరింది. వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు వలస కూలీలు మృతి చెందారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.”