Crime NewsLatest News

ధర్మపురిలో కేవలం 24 గంటల్లోనే చోరీ కేసును ఛేదించిన పోలీసులు.. రికవరీ చేసిన సొత్తు వివరాలు ఇవే!

జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన చోరీ కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి 2 తులాల బంగారం, 14 తులాల వెండి మరియు బైక్ స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.