జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన చోరీ కేసులో ఒడిశాకు చెందిన అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. బిర్యానీ పాయింట్ లో పనిచేస్తూ దొంగతనానికి పాల్పడిన నిందితుడి పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన చోరీ కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి 2 తులాల బంగారం, 14 తులాల వెండి మరియు బైక్ స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.