రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అనుపురం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 3కు చేరింది. వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు వలస కూలీలు మృతి చెందారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.”
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అనుపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సు, టాటా ఏస్ ఢీకొని మహారాష్ట్ర వలస కూలీ మృతి, పలువురికి గాయాలు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.