Future

భూ సమస్యల శాశ్వత పరిష్కారానికే ‘భూ భారతి’: హుజూరాబాద్ ఆర్డీవో జాలా కుమారి

భూ సమస్యల శాశ్వత పరిష్కారానికే ‘భూ భారతి’ రీ సర్వే చేపట్టినట్లు హుజూరాబాద్ ఆర్డీవో జాలా కుమారి తెలిపారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో నిర్వహించిన సదస్సు వివరాలు.