Latest News బిర్యానీ పాయింట్ లో స్కెచ్ .. అంతర్రాష్ట్ర దొంగను పట్టుకున్న ధర్మపురి పోలీసులు.. జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన చోరీ కేసులో ఒడిశాకు చెందిన అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. బిర్యానీ పాయింట్ లో పనిచేస్తూ దొంగతనానికి పాల్పడిన నిందితుడి పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. byDc TeluguJuly 4, 2026