మరోకోణం

కస్టమర్లకు శాంసంగ్ ఊహించని షాక్.. లాంచ్ అయిన వారానికే మొబైల్ ధరలు పైపైకి!

షాకింగ్: వారం తిరక్కుండానే భారీగా పెరిగిన శాంసంగ్ M47 5G ధర.. ఏకంగా రూ. 8,000 అదనం!
భారత్‌లో లాంచ్ అయిన వారానికే శాంసంగ్ గెలాక్సీ M47 5G ఫోన్ ధరలు భారీగా పెరిగాయి. వేరియంట్లను బట్టి రూ. 7,000 నుండి రూ. 8,000 వరకు పెరిగిన కొత్త ధరల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.