Crime NewsLatest News

అనుపురంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆర్టీసీ బస్సు ఢీకొని మహారాష్ట్ర వలస కూలీ మృ*తి!

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అనుపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సు, టాటా ఏస్ ఢీకొని మహారాష్ట్ర వలస కూలీ మృతి, పలువురికి గాయాలు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.