Crime NewsLatest News

ఎంజీఎంలో చికిత్స పొందుతూ ఇద్దరు కూలీలు మృతి.. మూడుకు చేరిన మృతుల సంఖ్య..

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అనుపురం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 3కు చేరింది. వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు వలస కూలీలు మృతి చెందారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.”

Latest News

జగిత్యాల టు కూకట్‌పల్లి నేరుగా ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులు.. టైమింగ్స్ ఇవే!

జగిత్యాల టు కూకట్‌పల్లి నేరుగా ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులు.. టైమింగ్స్ ఇవే!
జగిత్యాల నుండి హైదరాబాద్ కూకట్‌పల్లికి నేరుగా ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులు ప్రారంభమయ్యాయి. ప్రయాణికుల సౌకర్యార్థం నడిచే ఈ బస్సుల పూర్తి టైమింగ్స్, వివరాలు ఇక్కడ చూడండి.

Latest News

కరీంనగర్‌లో లోటు వర్షపాతం: వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి.. కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్ జిల్లాలో లోటు వర్షపాతం, ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో వరికి బదులు ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలు వేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా రైతులకు సూచించారు.

Crime NewsLatest News

వేములవాడలో దొంగల ముఠా గుట్టురట్టు.. చోరీల నియంత్రణపై పోలీసుల ఉక్కుపాదం!

వేములవాడలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో కేసులను ఛేదించిన వివరాలను డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు.

Crime NewsLatest News

అనుపురంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆర్టీసీ బస్సు ఢీకొని మహారాష్ట్ర వలస కూలీ మృ*తి!

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అనుపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సు, టాటా ఏస్ ఢీకొని మహారాష్ట్ర వలస కూలీ మృతి, పలువురికి గాయాలు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

Newsమరోకోణం

రైతులకు గుడ్ న్యూస్: ఇకపై ‘మీసేవ’ కేంద్రాల్లోనే యూరియా బుకింగ్.. ఎలాగో తెలుసుకోండి!

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. ఇకపై మీసేవ కేంద్రాల ద్వారా కేవలం రూ.10 ఫీజుతో సబ్సిడీ యూరియా బుక్ చేసుకోవచ్చు. పూర్తి బుకింగ్ ప్రాసెస్ మరియు నిబంధనలు ఇక్కడ చూడండి.

Latest News

బెస్మెంట్ 600 చదరపు అడుగుల నిబంధన తప్పనిసరి,స్లాబ్ ఏరియా 750 చదరపు అడుగులు

ఇందిరమ్మ ఇళ్ల నిబంధనలు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో బేస్‌మెంట్ 600 చ.అడుగులు, స్లాబ్ 750 చ.అడుగులు మించరాదని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు. ప్రతి సోమవారం బిల్లుల విడుదలవుతాయని తెలిపారు.

Latest News

సైబ‌ర్ నేరాల‌ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలిః క‌రీంన‌గ‌ర్ సీపీ

కరీంనగర్ జిల్లా వెలిచాల గ్రామంలో 40 అధునాతన సీసీ కెమెరాలను సీపీ గౌస్ ఆలం ప్రారంభించారు. సైబర్ నేరాలు, ఆన్‌లైన్ గేమింగ్ ముప్పు మరియు రహవీర్ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

Latest News

కరీంనగర్‌లో జులై 10న జాబ్ మేళా.. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలో ఉద్యోగ అవకాశాలు!

Karimnagar Job Mela 2026: కరీంనగర్‌లో జాబ్ మేళా.. టొయోటా కంపెనీలో ఉద్యోగాలు! కరీంనగర్ జిల్లా ఉపాధి కార్యాలయంలో జూలై 10న జాబ్ మేళా నిర్వహించనున్నారు. ITI, Degree అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.