Latest Newsమరోకోణం

టిబెట్‌లో మొదలై నేపాల్‌ను ముంచెత్తిన భీకర వరదలు: 16 మంది మృతి, 105 మంది భారతీయులు సహా 384 మంది గల్లంతు!

నేపాల్‌లో భీకర వరదలు: 105 మంది భారతీయులు గల్లంతు, 16 మంది మృతిటి బెట్ నుంచి ఉప్పొంగిన భోటే కోషి నది వరదలతో నేపాల్‌లో భీకర విధ్వంసం. 16 మంది మృతి చెందగా, 105 మంది భారతీయులు గల్లంతయ్యారు. సహాయక చర్యల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.