కరీంనగర్ జిల్లా నుస్తులాపూర్ బావి ఘటనలో ట్విస్ట్. ఆన్లైన్ జూదానికి బానిసైన డిగ్రీ విద్యార్థి లోన్ యాప్ల ఒత్తిడి తట్టుకోలేక కూలి మహిళను బావిలోకి తోసి నగలు దోచుకున్నాడు. కరీంనగర్ పోలీసుల దర్యాప్తు పూర్తి వివరాలు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్లో దారుణం జరిగింది. పని ఇప్పిస్తానని నమ్మించి ఒక మహిళను బావిలోకి తోసేసి బంగారం దోచుకెళ్లాడు దుండగుడు. 24 గంటల పాటు బావిలోనే ప్రాణాలతో పోరాడిన మహిళ వివరాలు ఇక్కడ చదవండి.