కరీంనగర్లో రోడ్డు ప్రమాదంలో మరణించిన పొన్నం శ్రీకాంత్ కుటుంబానికి టాటా ఏఐఏ (Tata AIA) లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ రూ.4.5 కోట్ల భారీ క్లెయిమ్ మొత్తాన్ని అందజేసింది. తక్కువ ప్రీమియంతో టర్మ్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యతను వివరిస్తూ నామినీకి చెక్కు పంపిణీ చేసిన వివరాలు ఇక్కడ చదవండి.