ఇండియాకు భారీగా ఎల్పీజీ గ్యాస్ దిగుమతి. మంగళూరు పోర్టుకు చేరిన పిక్సిస్ పయనీర్ నౌక. వచ్చే వారంలో మరో 72,700 టన్నుల ఎల్పీజీ రాకతో గ్యాస్ కష్టాలు తీరనున్నాయి. పూర్తి వివరాలివే!
“మధ్యప్రాచ్యంలో యుద్ధ ఉద్రిక్తతల మధ్య ఖతార్ నుంచి గ్యాస్తో ముంద్రా పోర్టుకు చేరుకున్న ‘శివాలిక్’ నౌక. భారత ఇంధన భద్రతకు ఇది ఎలా ఊరటనిస్తుందో, హోర్ముజ్ జలసంధి ముప్పును భారత్ ఎలా అధిగమించిందో ఇక్కడ చదవండి.”
రామగుండం : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జోన్లలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కీలక ఉత్తర్వులు జారీ…