FutureLatest NewsNewsSports

కరీంనగర్ జిల్లా ఎస్సీ నిరుద్యోగులకు శుభవార్త: స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం

కరీంనగర్ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ (2025-26) యాక్షన్ ప్లాన్ కింద స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ పంప్‌సెట్ల కోసం అర్హత కలిగిన ఎస్సీ అభ్యర్థులు OBMMS పోర్టల్‌లో మార్చి 24లోపు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలు మరియు కావలసిన పత్రాల జాబితా ఇక్కడ చూడండి.

FutureLatest NewsNewsSports

తెలంగాణ ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల: మార్చి 16న నోటిఫికేషన్, మే 10 వరకు దరఖాస్తు గడువు

తెలంగాణలోని బాసర, మహబూబ్‌నగర్ ట్రిపుల్ ఐటీల్లో 2026-27 ప్రవేశాల షెడ్యూల్ విడుదల. మార్చి 18 నుంచి మే 10 వరకు దరఖాస్తులకు అవకాశం. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

News

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 15 ఆర్థిక సంఘం నిధుల ఖర్చు…

ఎంపీడీవో గోల్కొండ కృష్ణ ప్రసాద్… డిసి, శంకరపట్నం: 15 ఆర్థిక సంఘం నిధుల వినియోగం ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు చేపట్టి గ్రామాల అభివృద్ధికి గ్రామ ప్రథమ పౌరులు,…

FutureLatest NewsNewsSports

జిల్లాలో గ్యాస్ కొరత లేదు.. వదంతులు నమ్మవద్దు : క‌రీంన‌గ‌ర్, రాజ‌న్న సిరిసిల్ల జిల్లాల‌క‌లెక్ట‌ర్లు

క‌రీంన‌గ‌ర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరత లేదని కలెక్టర్లు చిత్రా మిశ్రా, గరిమ అగ్రవాల్ స్పష్టం చేశారు. ఎనర్జీ మానిటరింగ్ కమిటీ సమావేశం విశేషాలు, నిల్వలు మరియు బ్లాక్ మార్కెటింగ్‌పై ఎస్పీ హెచ్చరికల వివరాలు ఇక్కడ ఉన్నాయి.

FutureLatest NewsNewsSports

గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర అత్యంత కీలకం: కలెక్టర్ చిత్రా మిశ్రా

గ్రామాల స్వయం సమృద్ధికి సర్పంచుల పాత్ర కీలకమని కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. తిమ్మాపూర్‌లో నిర్వహించిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ శిక్షణలో 99 రోజుల కార్యాచరణ, గ్రామ స్వరాజ్యంపై సర్పంచులకు దిశానిర్దేశం చేశారు.

News

పాడి పశువులతో కుటుంబ ఆర్థిక ఎదుగుదల  

సర్పంచ్ లావణ్య శ్రీనివాస్… డిసి :శంకరపట్నం: పాడి పశువుల పెంపకంతో కుటుంబాలు ఆర్థికంగా ఎదగవచ్చునని గ్రామ సర్పంచ్ చింతల లావణ్య శ్రీనివాస్ అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా…

News

కేశవపట్నం గ్రామాన్ని సుందరీకరించడమే లక్ష్యం..

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో గ్రామం రూపురేఖలు మారుస్తాం… గ్రామ ఉపసర్పంచ్ విజయ్ కుమార్.. డిసి : శంకరపట్నం: గ్రామాన్ని పచ్చదనం తో, పారిశుద్ధ్యం నివారించి, గ్రామాన్ని…

Crime NewsLatest NewsNewsSports

మెట్‌పల్లిలో దొంగల బీభత్సం: ఒకే రాత్రి 5 ఇళ్లలో చోరీ.. ఏసీపి మాధవి క్షేత్రస్థాయి పరిశీలన:

కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిలో దొంగల బీభత్సం. ఒకే రాత్రి 5 ఇళ్లలో భారీ చోరీ, మరో రెండు ఇళ్లలో యత్నం. హుజురాబాద్ ఏసీపి వి. మాధవి క్షేత్రస్థాయి పరిశీలన. మండల ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు.

FutureLatest NewsNewsSports

మొలంగూర్ నుంచి జబర్దస్త్ వరకు: యూట్యూబ్ హీరో ప్రసాద్ స్ఫూర్తిదాయక ప్రయాణం

జబర్దస్త్ టీమ్‌లోకి యూట్యూబ్ హీరో ప్రసాద్.. మొలంగూర్ గ్రామంలో ఘన సన్మానం
కరీంనగర్ జిల్లా మొలంగూర్ వాసి, యూట్యూబ్ స్టార్ పూదరి ప్రసాద్ ఈటీవీ జబర్దస్త్ టీమ్‌కు ఎంపికయ్యారు. మెకానిక్ నుంచి నటుడిగా ఆయన సాగించిన స్ఫూర్తిదాయక ప్రయాణం ఇక్కడ చదవండి.