విషాద‌క‌ర వార్త చ‌దివితే నీకు న‌వ్వొస్తుందా… యాంక‌ర్‌పై మండిప‌డ్డ జ‌నం

వ‌ర‌ద‌ల వ‌ల్ల అత‌లాకుత‌ల‌మైన వార్తను విషాద‌క‌రంగా చ‌దవ‌డంపోయి న‌వ్వూతు న్యూస్ చ‌దివిన యాంక‌ర్‌పై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. బీహార్‌లోని బాగ‌మ‌తి న‌ది వ‌రద బీభ‌త్సంపై వార్త చ‌దువుతూ ఓ ప‌దం తప్పు ప‌లికింది. అంత‌టితో ఆగ‌కుండా ముసిముసిన‌వ్వుతూ వార్త‌ను కంటిన్యూ చేసింది. త‌రువాత క్ష‌మాణ చెప్పిన‌ప్ప‌టికీ జ‌నాలు మండిప‌డుతున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఒక‌రు ట్విట‌ర్లో పోస్టు చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *