Latest NewsNewsSports

యుద్ధం ముదిరితే.. సామాన్యుడికి పెట్రోల్ గండం తప్పదా..?భారత్‌పై పడనున్న ప్రభావం ఎంత?

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వల్ల ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 80 డాలర్ల మార్కును దాటే అవకాశం ఉంది. కీలకమైన హోర్ముజ్ జలసంధి మూసివేస్తే ప్రపంచ ఇంధన సరఫరాపై పడే ప్రభావం, మరియు భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశంపై ప్రత్యేక విశ్లేషణ.