Crime NewsLatest NewsNewsSports

మెట్‌పల్లిలో దొంగల బీభత్సం: ఒకే రాత్రి 5 ఇళ్లలో చోరీ.. ఏసీపి మాధవి క్షేత్రస్థాయి పరిశీలన:

కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిలో దొంగల బీభత్సం. ఒకే రాత్రి 5 ఇళ్లలో భారీ చోరీ, మరో రెండు ఇళ్లలో యత్నం. హుజురాబాద్ ఏసీపి వి. మాధవి క్షేత్రస్థాయి పరిశీలన. మండల ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు.