కరీంనగర్ జిల్లాలో రబీ (యాసంగి) 2025-26 వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. తూకం, రవాణా వంటి సమస్యల పరిష్కారానికి రైతులు 9154249727 నెంబర్కు ఫిర్యాదు చేయవచ్చు.
పెద్దపల్లిలో ఏప్రిల్ 8న జాబ్ మేళా | శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్లో ఉద్యోగాలు
పెద్దపల్లి జిల్లా నిరుద్యోగ యువతకు శుభవార్త! ఏప్రిల్ 8న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 15 మార్కెటింగ్ పోస్టుల భర్తీ. అర్హతలు, వేదిక వివరాలు ఇక్కడ చూడండి.
పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా కంకర ట్రాక్టర్ రూపంలో వచ్చిన మృత్యువు! మొర్రాపూర్ తండాలో 10 ఏళ్ల విద్యార్థి ఇషాన్ అక్కడికక్కడే మృతి. కన్నీరు మున్నీరవుతున్న తల్లిదండ్రులు.. అజాగ్రత్తగా నడిపిన డ్రైవర్ వల్లే ఈ ఘోరమా? అసలేం జరిగిందో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కరీంనగర్ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ (2025-26) యాక్షన్ ప్లాన్ కింద స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ పంప్సెట్ల కోసం అర్హత కలిగిన ఎస్సీ అభ్యర్థులు OBMMS పోర్టల్లో మార్చి 24లోపు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలు మరియు కావలసిన పత్రాల జాబితా ఇక్కడ చూడండి.
“కరీంనగర్ జిల్లాను కన్న ఊరు లాగే ఎప్పటికీ మర్చిపోలేను” అని పూర్వ కలెక్టర్ పమేలా సత్పతి భావోద్వేగానికి లోనయ్యారు. అధికారుల ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ వీడ్కోలు సమావేశంలో ఆమె జిల్లా అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా మార్చేందుకు గ్రామీణ ఆవిష్కరణలే కీలకమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మంథనిలో టీ-వర్క్స్ ఆధ్వర్యంలో జరిగిన ఇన్నోవేషన్ ఎక్స్పోలో ఆయన పాల్గొన్నారు. వచ్చే ఏడాది నుంచి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ (AI) బోధన ప్రవేశపెట్టనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
“పసి” భవితను “పసిడి”గా మారుస్తున్న ఇల్లంతకుంట సైన్స్ మాస్టారు వుడుత మహేష్ చంద్ర. స్మార్ట్ గ్లోవ్ (Smart Glove) తో సహా 800 పైగా ప్రాజెక్టులతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థుల జయకేతనం. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
pmmsy scheme” “మత్స్యకారులకు శుభవార్త! కరీంనగర్ జిల్లాలో PMMSY పథకం కింద 40% నుండి 60% రాయితీతో ద్విచక్ర వాహనాలు మరియు ఐస్ బాక్స్ యూనిట్లు పంపిణీ చేయనున్నారు. అర్హతలు, దరఖాస్తు విధానం మరియు చివరి తేదీ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.”
RBI GM Sri Mutyala Gnana Suprabhath kicks off the Financial Literacy Week Walkathon in Madhuranagar, Karimnagar. Learn key tips on KYC safety, CKYC updates, and how to avoid cyber fraud.
isro-scientist “Mummadi Rajasimha from Kodimyal, Jagityal district, selected as ISRO scientist through IIST Thiruvananthapuram. Pride of former Karimnagar district.