అప్పుల బాధతో కొడుకు బలవన్మ*రణం.. ఆ శవంపై పడి ఏడుస్తున్న తల్లికి ఏమైంది? జగిత్యాల ఆసుపత్రిలో జరిగిన ఆ గుండె తరుక్కుపోయే ఘటన వెనుక ఉన్న పూర్తి వివరాలు ఇవే. ఒకే రోజు మర*ణించిన తల్లి కొడుకులు.. గ్రామంలో విషాద ఛాయలు!
“కరీంనగర్ జిల్లాలో నేడు ప్రజావాణి కార్యక్రమం రద్దు. మున్సిపల్ మేయర్ ఎన్నికలు, ఎన్నికల కోడ్ నేపథ్యంలో కలెక్టర్ పమేలా సత్పతి కీలక నిర్ణయం. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.”