Latest NewsSportsమరోకోణం

రైతులకు శుభవార్త: 20న ‘రైతు భరోసా’ రెండో విడత నిధులు విడుదల.. నేరుగా ఖాతాల్లోకి!

లంగాణ రైతులకు గుడ్ న్యూస్. ఏప్రిల్ 20న కాటారం సభలో రైతు భరోసా రెండో విడత నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఎకరానికి రూ. 6,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.