వేములవాడలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో కేసులను ఛేదించిన వివరాలను డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ‘ఆన్సైట్ ఎఫ్ఐఆర్’ విధానం ప్రారంభం. బాధితులు పోలీస్ స్టేషన్కు రాకుండానే సంఘటనా స్థలంలోనే ఫిర్యాదు నమోదు చేసేలా ఎస్పీ మహేష్ బి. గితే కీలక చర్యలు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.