ప్రపంచానికి ఇరాన్ శుభవార్త! హోర్ముజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ప్రకటించడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా తగ్గాయి. దీనివల్ల భారత్కు కలిగే అద్భుతమైన ప్రయోజనాలపై పూర్తి విశ్లేషణ ఇక్కడ చదవండి.
ఇరాన్పై భూతల దాడికి డొనాల్డ్ ట్రంప్ సిద్ధమవుతున్నారా? 400 కిలోల అణు ఇంధనం స్వాధీనమే లక్ష్యంగా అమెరికా భారీ స్కెచ్. ఏప్రిల్ మధ్యనాటికి యుద్ధం ముగింపు? వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం. పూర్తి వివరాలు dctelugu.com లో..
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రంగపేటలో తీవ్ర విషాదం. భర్త తాగుడుకు బానిస కావడంతో మనస్తాపం చెందిన ఎలవేణి రేఖ (25), తన మూడేళ్ల కుమారుడు విఘ్నేశ్ తో కలిసి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.