గంగాధరలో భారీ దొంగతనం: తాళం వేసిన ఇంట్లో 13.75 తులాల బంగారం అపహరణ.. చొప్పదండిలో విషాదం: స్మార్ట్ఫోన్ కొనివ్వలేదని బీహార్ యువకుడు ఆత్మహత్య… పునర్జీవం పోసుకున్న ప్రభుత్వ బడి: మూడేళ్ల తర్వాత 22 మంది విద్యార్థులతో పునఃప్రారంభం
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రంగపేటలో తీవ్ర విషాదం. భర్త తాగుడుకు బానిస కావడంతో మనస్తాపం చెందిన ఎలవేణి రేఖ (25), తన మూడేళ్ల కుమారుడు విఘ్నేశ్ తో కలిసి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.