Crime NewsLatest News

బాలుడి కిడ్నాప్‌, హ‌త్య కేసులో మ‌ర‌ణ శిక్ష మహమూబాబాద్‌ కోర్టు కీలక తీర్పు

మహబూబాబాద్  మూడేళ్ల క్రితం జరిగిన దీక్షిత్‌ రెడ్డి అనే బాలుడి హత్య కేసులో మహబూబాబాద్‌ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నిందితుడు మందసాగర్‌కు మరణశిక్ష విధించింది.…