mallapur tractor accident” జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో తీరని విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ పనులకు వెళ్లిన కూలీలను మృత్యువు కబళించింది. పసుపు పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో నలుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.