Crime NewsLatest NewsNewsSports

అయ్యో త‌ల్లీ.. మూడేళ్ల కొడుకుతో కలిసి బావిలో దూకి తల్లి ఆ*త్మహ*త్య

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రంగపేటలో తీవ్ర విషాదం. భర్త తాగుడుకు బానిస కావడంతో మనస్తాపం చెందిన ఎలవేణి రేఖ (25), తన మూడేళ్ల కుమారుడు విఘ్నేశ్ తో కలిసి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.