FutureLatest NewsNewsSports

“కన్న ఊరు లాగే కరీంనగర్‌ను ఎప్పటికీ మర్చిపోలేను”: పూర్వ కలెక్టర్ పమేలా సత్పతి భావోద్వేగం

“కరీంనగర్ జిల్లాను కన్న ఊరు లాగే ఎప్పటికీ మర్చిపోలేను” అని పూర్వ కలెక్టర్ పమేలా సత్పతి భావోద్వేగానికి లోనయ్యారు. అధికారుల ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ వీడ్కోలు సమావేశంలో ఆమె జిల్లా అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.