Crime NewsLatest NewsNewsSports

అయ్యో త‌ల్లీ.. మూడేళ్ల కొడుకుతో కలిసి బావిలో దూకి తల్లి ఆ*త్మహ*త్య

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రంగపేటలో తీవ్ర విషాదం. భర్త తాగుడుకు బానిస కావడంతో మనస్తాపం చెందిన ఎలవేణి రేఖ (25), తన మూడేళ్ల కుమారుడు విఘ్నేశ్ తో కలిసి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

Crime NewsFutureLatest NewsNewsSports

మొర్రాపూర్ తండాలో తీరని విషాదం: కంకర ట్రాక్టర్ రూపంలో వచ్చిన మృత్యువు.. 10 ఏళ్ల విద్యార్థి మృతి

పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా కంకర ట్రాక్టర్ రూపంలో వచ్చిన మృత్యువు! మొర్రాపూర్ తండాలో 10 ఏళ్ల విద్యార్థి ఇషాన్ అక్కడికక్కడే మృతి. కన్నీరు మున్నీరవుతున్న తల్లిదండ్రులు.. అజాగ్రత్తగా నడిపిన డ్రైవర్ వల్లే ఈ ఘోరమా? అసలేం జరిగిందో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

FutureLatest NewsNewsSports

Oil palm” ఆయిల్ పామ్ సాగుతోనే రైతులకు దీర్ఘకాలిక ఆదాయం: ఇన్చార్జి కలెక్టర్ గరీమ అగర్వాల్

Oil palm”రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్. రైతులకు టన్నుకు రూ. 20,456 మద్దతు ధర లభిస్తుందని తెలిపిన ఇన్చార్జి కలెక్టర్ గరీమ అగర్వాల్.