Crime NewsLatest NewsNewsSports

కరీంనగర్‌లో ఘోరం: కన్నకూతుళ్లను బావిలో ముం*చి చం*పిన తండ్రి!

కరీంనగర్ జిల్లా జూబ్లీనగర్‌లో ఘోరం. కుటుంబ కలహాల నేపథ్యంలో కన్నకూతుళ్లని బావిలో ముంచి చంపిన కిరాతక తండ్రి. గీతాంశీ, గీతాన్విక అనే 4 ఏళ్ల కవల పిల్లల మృతితో గ్రామంలో విషాదం. నిందితుడు శ్రీశైలం పోలీసుల అదుపులో.

Crime NewsFutureLatest NewsNewsSports

కరీంనగర్ పోలీసుల ‘ఆపరేషన్ క్రాక్ డౌన్’: రూ. 139 కోట్ల సైబర్ మోసం గుట్టురట్టు!

కరీంనగర్ ఆర్‌బిఎల్ బ్యాంకులో రూ. 139 కోట్ల సైబర్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ మేనేజర్, సిబ్బందితో సహా 13 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

Crime NewsLatest NewsNewsSports

అయ్యో త‌ల్లీ.. మూడేళ్ల కొడుకుతో కలిసి బావిలో దూకి తల్లి ఆ*త్మహ*త్య

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రంగపేటలో తీవ్ర విషాదం. భర్త తాగుడుకు బానిస కావడంతో మనస్తాపం చెందిన ఎలవేణి రేఖ (25), తన మూడేళ్ల కుమారుడు విఘ్నేశ్ తో కలిసి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.