పాలకుర్తి మండలం ఈసాల తక్కలపల్లిలో ఆయిల్ పామ్ సాగుపై జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీక్ష. వచ్చే ఖరీఫ్ నాటికి 150 ఎకరాల్లో సాగు లక్ష్యం. ఆయిల్ పామ్ సాగులో మొదటి విడత లబ్ధి పొందిన రైతులు స్వప్న మరియు చంద్రయ్యలకు రూ. 43,000 విలువైన చెక్కులను కలెక్టర్ అందజేశారు.
పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధరలు రైతులకు ఊరటనిచ్చాయి. క్వింటాల్ పత్తి గరిష్ట ధర రూ.7,111 నమోదు కాగా, మార్కెట్ కొనుగోళ్ల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కోరుట్ల మండలంలోని పైడిమడుగు సహకార సంఘానికి జాతీయ స్థాయి గుర్తింపు. నాబార్డ్ సిఫారసుతో అఖిల భారత స్థాయిలో మూడో బహుమతి దక్కింది. మార్చి 17న సిక్కింలో అవార్డు ప్రదానోత్సవం.
Nano Urea Awareness” నానో యూరియా వినియోగంపై శంకరపట్నంలో అవగాహన కార్యక్రమం శంకరపట్నం, కరీంనగర్ జిల్లా:రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించి, వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటిస్తే…
శంకరపట్నం, మే 28 (డిసి ప్రతినిధి):ప్రస్తుత వాతావరణ మార్పుల దృష్ట్యా రైతులు తమ సాగు విధానాలను నూతన సాంకేతికతతో అనుసంధానించుకోవాల్సిన అవసరం ఉందని జమ్మికుంట కృషి…