Latest NewsNewsSports

రాజన్న సిరిసిల్లలో నూతన కోర్టు భవన సముదాయానికి భూమి పూజ: వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసిన హైకోర్టు సీజే

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రూ. 81.60 కోట్లతో నిర్మించనున్న నూతన కోర్టు భవన సముదాయానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరిష్ కుమార్ సింగ్ శంకుస్థాపన చేశారు. అత్యాధునిక వసతులతో 12 కోర్టు గదుల నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.