జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన చోరీ కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి 2 తులాల బంగారం, 14 తులాల వెండి మరియు బైక్ స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
Kesavapatnam si” ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ లక్ష్యంగా కేశవపట్నం పోలీసుల ముందడుగు శంకరపట్నం, కరీంనగర్ జిల్లా:కేశవపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టినా…