కరీంనగర్ జిల్లాలో రబీ (యాసంగి) 2025-26 వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. తూకం, రవాణా వంటి సమస్యల పరిష్కారానికి రైతులు 9154249727 నెంబర్కు ఫిర్యాదు చేయవచ్చు.
Farmers” ఖమ్మం, జూలై 30: రైతుల కోసం మంచి వార్తను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో…