పాకిస్తాన్ మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. పాకిస్తాన్లోని ఖైబర్ పంఖ్తున్ ఖ్వా రీజియన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. బజౌర్ జిల్లాలోని ఖార్ పరిధిలోని షిండే మోర్ ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. జమైత్ ఉలేమా ఇ ఇస్లాం పజ్ల్ అనే రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన సభ లక్ష్యంగా ముష్కరులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటలో 44 మంది పౌరులు మృతి చెందగా 150
మంది గాయపడ్డారు. ఈ ఘటన జరిగినప్పుడు ఆ సభలో 500 మంది ఉన్నారు. బాంబు దాడి ఘటన సమాచారం అందకున్న వెంటనే పోలీసులు, బాంబు డిస్పోజబుల్ బృందాలు సహయాక చర్యలు చేపట్టాయి. మృతదేహాలను, క్షతగాత్రులను ఖార్ ఆస్పత్రికి తరలించాయి. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్
ఖండించారు.
Check Also
Wine shops” హైదరాబాద్లో వైన్ షాపులు బంద్
Wine shops” హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సౌత్ జోన్, ఈస్ట్ జోన్లో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం …
Flood rescue Drone” వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించే డ్రోన్… వీడియో
Flood rescue Drone” సాధారణంగా వర్షకాలం వరదలు రావడం సహజం. భారీ వర్షాలు పడ్డప్పుడు లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతాయి. …
Delhi News” దేశ రాజధానిలో నడిరోడ్డుపై పట్టపగలు.. ఎంతకు తెగించారంటే.. వీడియో
Delhi News” కొన్ని దారుణ ఘటనలు అప్పుడప్పుడు చోటు చేసుకుంటాయి.. దొంగతనాలు, దాడులు ఎక్కువగా రాత్రే జరగుతుంటాయి. అవి కూడా …