FutureLatest NewsNewsSports

జిల్లాలో గ్యాస్ కొరత లేదు.. వదంతులు నమ్మవద్దు : క‌రీంన‌గ‌ర్, రాజ‌న్న సిరిసిల్ల జిల్లాల‌క‌లెక్ట‌ర్లు

క‌రీంన‌గ‌ర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరత లేదని కలెక్టర్లు చిత్రా మిశ్రా, గరిమ అగ్రవాల్ స్పష్టం చేశారు. ఎనర్జీ మానిటరింగ్ కమిటీ సమావేశం విశేషాలు, నిల్వలు మరియు బ్లాక్ మార్కెటింగ్‌పై ఎస్పీ హెచ్చరికల వివరాలు ఇక్కడ ఉన్నాయి.

FutureLatest NewsSportsమరోకోణం

ఎసీ (AC) Vs ఎయిర్ కూలర్: ఈ వేసవిలో మీ ఇంటికి ఏది బెస్ట్? పూర్తి వివరాలు ఇవే!

ఈ వేసవిలో ఏది బెస్ట్? ఎసీ (AC) మరియు ఎయిర్ కూలర్ల మధ్య తేడాలు, ధరలు మరియు కరెంటు బిల్లు వివరాలను ఈ ఆర్టికల్‌లో చదవండి.

FutureLatest NewsNewsSports

గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర అత్యంత కీలకం: కలెక్టర్ చిత్రా మిశ్రా

గ్రామాల స్వయం సమృద్ధికి సర్పంచుల పాత్ర కీలకమని కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. తిమ్మాపూర్‌లో నిర్వహించిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ శిక్షణలో 99 రోజుల కార్యాచరణ, గ్రామ స్వరాజ్యంపై సర్పంచులకు దిశానిర్దేశం చేశారు.

News

పాడి పశువులతో కుటుంబ ఆర్థిక ఎదుగుదల  

సర్పంచ్ లావణ్య శ్రీనివాస్… డిసి :శంకరపట్నం: పాడి పశువుల పెంపకంతో కుటుంబాలు ఆర్థికంగా ఎదగవచ్చునని గ్రామ సర్పంచ్ చింతల లావణ్య శ్రీనివాస్ అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా…

News

కేశవపట్నం గ్రామాన్ని సుందరీకరించడమే లక్ష్యం..

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో గ్రామం రూపురేఖలు మారుస్తాం… గ్రామ ఉపసర్పంచ్ విజయ్ కుమార్.. డిసి : శంకరపట్నం: గ్రామాన్ని పచ్చదనం తో, పారిశుద్ధ్యం నివారించి, గ్రామాన్ని…

Crime NewsLatest NewsNewsSports

మెట్‌పల్లిలో దొంగల బీభత్సం: ఒకే రాత్రి 5 ఇళ్లలో చోరీ.. ఏసీపి మాధవి క్షేత్రస్థాయి పరిశీలన:

కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిలో దొంగల బీభత్సం. ఒకే రాత్రి 5 ఇళ్లలో భారీ చోరీ, మరో రెండు ఇళ్లలో యత్నం. హుజురాబాద్ ఏసీపి వి. మాధవి క్షేత్రస్థాయి పరిశీలన. మండల ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు.

FutureLatest Newsమరోకోణం

మార్చి 13న 9 కోట్ల మంది రైతులకు రూ. 2,000 జమ..ఏపీలో ‘అన్నదాత సుఖీభవ’తో జతగా..

మార్చి 13న పీఎం కిసాన్ 22వ విడత విడుదల – పూర్తి వివరాలు
పీఎం కిసాన్ 22వ విడత నిధులు మార్చి 13న విడుదల కానున్నాయి. ప్రధాని మోదీ అసోం నుంచి 9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ. 2,000 జమ చేయనున్నారు.

FutureLatest NewsNewsSports

మొలంగూర్ నుంచి జబర్దస్త్ వరకు: యూట్యూబ్ హీరో ప్రసాద్ స్ఫూర్తిదాయక ప్రయాణం

జబర్దస్త్ టీమ్‌లోకి యూట్యూబ్ హీరో ప్రసాద్.. మొలంగూర్ గ్రామంలో ఘన సన్మానం
కరీంనగర్ జిల్లా మొలంగూర్ వాసి, యూట్యూబ్ స్టార్ పూదరి ప్రసాద్ ఈటీవీ జబర్దస్త్ టీమ్‌కు ఎంపికయ్యారు. మెకానిక్ నుంచి నటుడిగా ఆయన సాగించిన స్ఫూర్తిదాయక ప్రయాణం ఇక్కడ చదవండి.

Latest NewsNewsSports

కరీంనగర్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : మార్చి 11న ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా!

కరీంనగర్ జాబ్ మేళా
కరీంనగర్ జిల్లా ఉపాధి కార్యాలయంలో మార్చి 11న జాబ్ మేళా. ఎయిర్‌టెల్ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రిక్రూట్‌మెంట్. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.