వాయుగుండం ఎఫెక్ట్.. తెలంగాణలోని ఆ జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక!
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఆదిలాబాద్, జగిత్యాల, నిజామాబాద్ సహా పలు జిల్లాల అప్డేట్స్ ఇక్కడ చూడండి.
కరీంనగర్ నగర శివారులోని బొమ్మకల్ బైపాస్ ఫ్లైఓవర్ సమీపంలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత (ఒంటిగంట సమయంలో) ఒక భారీ ప్రమాదం తప్పింది. బూడిద (Ash) లోడుతో వేగంగా వెళ్తున్న ఒక ట్యాంకర్ ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది.
కరీంనగర్ జిల్లా నుస్తులాపూర్ బావి ఘటనలో ట్విస్ట్. ఆన్లైన్ జూదానికి బానిసైన డిగ్రీ విద్యార్థి లోన్ యాప్ల ఒత్తిడి తట్టుకోలేక కూలి మహిళను బావిలోకి తోసి నగలు దోచుకున్నాడు. కరీంనగర్ పోలీసుల దర్యాప్తు పూర్తి వివరాలు.
జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన చోరీ కేసులో ఒడిశాకు చెందిన అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. బిర్యానీ పాయింట్ లో పనిచేస్తూ దొంగతనానికి పాల్పడిన నిందితుడి పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
తెలంగాణ హోంశాఖలో 5,000 పోలీస్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో 3,697 సివిల్ కానిస్టేబుల్, 148 సివిల్ ఎస్సై పోస్టులు ఉన్నాయి. ఒకటి రెండు రోజుల్లో రానున్న నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
సినిమా స్టోరీని తలపించేలా ఒక భార్య తన భర్తను అత్యంత దారుణంగా హత్య చేసి, ఆపై గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోనే శవాన్ని పూడ్చిపెట్టిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో వెలుగుచూసింది. లౌక్యంగా నాటకాలాడి తప్పించుకోవాలని చూసిన నిందితురాలిని మృతుడి అన్నయ్య చాకచక్యంగా పట్టుకున్నారు.
జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన చోరీ కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి 2 తులాల బంగారం, 14 తులాల వెండి మరియు బైక్ స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లకు విద్యుత్ కనెక్షన్ల ప్రక్రియను సులభతరం చేస్తూ టీజీఎన్పీడీసీఎల్ సరికొత్త ‘బల్క్ అప్లికేషన్’ విధానాన్ని తెచ్చింది. ఒకే దరఖాస్తుతో బహుళ కనెక్షన్లు పొందే పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
గోదావరిఖని నుంచి అయోధ్య, కాశీ, గయ పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు సౌకర్యం కల్పించింది. జూలై 15న ప్రారంభం కానున్న ఈ 5 రోజుల యాత్ర రూట్ మ్యాప్, టికెట్ ధరల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్లో దారుణం జరిగింది. పని ఇప్పిస్తానని నమ్మించి ఒక మహిళను బావిలోకి తోసేసి బంగారం దోచుకెళ్లాడు దుండగుడు. 24 గంటల పాటు బావిలోనే ప్రాణాలతో పోరాడిన మహిళ వివరాలు ఇక్కడ చదవండి.