FutureLatest NewsNewsSports

Shankarapatnam”జర్నలిస్టుల సంక్షేమం కోసం డబ్ల్యుజేఐ నిరంతర పోరాటం

గ్రామీణ జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యం – డబ్ల్యుజేఐ నేతలు కరీంనగర్ | శంకరపట్నం | మదర్ న్యూస్ ప్రతినిధి రాష్ట్రంలోని గ్రామీణ జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా వర్కింగ్…

FutureLatest NewsNewsSports

Peddapalli”జనవరి 23న జాబ్ మేళా

Peddapalli”పెద్దపల్లి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కృషి విజ్ఞాన్ ఫెర్టిలైజర్స్ కంపెనీ ఆధ్వర్యంలో జనవరి 23 (శుక్రవారం) రోజున జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎం. రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు.

FutureLatest NewsNewsSports

జనవరి 27లోపు ఆలస్య రుసుముతో పదవ తరగతి పరీక్ష ఫీజులు చెల్లించాలి

జిల్లా విద్యాశాఖ అధికారి జి. శారద పెద్దపల్లి | మార్చి 2026లో నిర్వహించనున్న పదవ తరగతి మరియు ఓపెన్ పదవ తరగతి పరీక్షలకు సంబంధించి పరీక్ష ఫీజులను…

Latest NewsNewsSports

గ్రీన్‌లాండ్‌ అంశంలో అమెరికా కఠిన వైఖరి

యుద్ధ విమానాల మోహరింపుపై అంతర్జాతీయంగా ఆందోళన వాషింగ్టన్‌, జనవరి 20  :గ్రీన్‌లాండ్‌పై అమెరికా వ్యూహాత్మక ఆసక్తి మరింత పెరుగుతోంది. ఈ క్రమంలో ఆ ద్వీపంలోని కీలక సైనిక…

FutureLatest NewsNewsSports

పట్టణ ప్రాంతాల్లో వడ్డీ లేని రుణాల పంపిణీ త్వరితగతిన పూర్తి చేయాలి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలలో మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీని వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మరియు ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు.

FutureLatest NewsNewsSports

Acpmadhavi” సీసీ కెమెరాలతో నేరాలు, ఘోరాలు అరికట్టవచ్చు

గ్రామీణ ప్రాంతాల్లో నేరాలు, ఘోరాలను అరికట్టడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, నేటి సాంకేతిక పరిజ్ఞానం గ్రామాల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని హుజురాబాద్ ఏసీపీ వి. మాధవి అన్నారు.

FutureLatest NewsNewsSportsUncategorized

రాష్ట్రస్థాయి కార్టూన్ల ప్రదర్శన ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ |   తెలంగాణ కార్టూనిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజరాజేశ్వర డిగ్రీ, పీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి కార్టూన్ల ప్రదర్శనను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి…