Molangur” మొలంగూర్ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు విజయవంతం అభివృద్ధి కమిటీ చైర్మన్ పుల్లూరి వీరేశం వెల్లడి కరీంనగర్ | శంకరపట్నం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం, శంకరపట్నం…
కేశవపట్నంలో వనదేవతల కుంభమేళ పోస్టర్ ఆవిష్కరణ నేటి కరీంనగర్ | శంకరపట్నం :కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం శంకరపట్నం మండల కేంద్రం కేశవపట్నంలో నిర్వహించనున్న తెలంగాణ కుంభమేళగా…
కరీంనగర్ తెలంగాణ ప్రభుత్వం, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న తెలంగాణ స్టేట్ స్టడీ సర్కిల్ – కరీంనగర్ బ్రాంచ్ ద్వారా రాష్ట్ర మరియు కేంద్ర…
Karimnagar” కరీంనగర్ జిల్లా 3 మున్సిపాలిటీలు మరియు కరీంనగర్ కార్పొరేషన్లో మహిళా రిజర్వేషన్ వార్డులను లాటరీ పద్ధతిలో ఖరారు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ పమేలా సత్పతి ప్రకటించారు.
అయ్యప్ప మాలదరణ భక్తుల దర్శన యాత్రకు బిక్ష ఏర్పాటు నేటి కరీంనగర్ శంకరపట్నం: శుక్రవారం, అయ్యప్ప మాలదరణ భక్తులు శబరిమలై దర్శనానికి బయలుదేరారు. ఈ సందర్భంగా భక్తులకు…
Vemulawada” ప్రస్తుతం రూ.150 కోట్లతో రాజన్న ఆలయ విస్తరణ పనులు కొనసాగుతున్నాయని, వీటి పూర్తి అనంతరం భక్తులకు మెరుగైన మౌలిక వసతులు, సులభ దర్శనం అందుబాటులోకి రానున్నాయని మంత్రి వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండుగ మకర సంక్రాంతి. వివిధ ప్రాంతాల్లో దీనిని పొంగల్, లోహ్రీ, మాఘ బిహు, కిచ్డీ వంటి పేర్లతో జరుపుకుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ పండుగను నిర్వహించడం ఆనవాయితీ.
Makara Sankranti” కాలప్రవాహంలో జరిగే సహజ మార్పులకు ప్రతీకగా నిలిచే పండుగే సంక్రాంతి. చలికాలం నెమ్మదిగా వెనక్కి తగ్గి, వెచ్చదనం ప్రారంభమవుతోందన్న సంకేతాన్ని ఈ పండుగ అందిస్తుంది.