Blog

Latest NewsNewsSports

పాడి గేదెల పథకం దరఖాస్తు గడువు పొడిగింపు.. ఏప్రిల్ 16 వరకు అవకాశం!

పెద్దపల్లి జిల్లాలో ఎస్సీ నిరుద్యోగ యువత కోసం అమలు చేస్తున్న ‘రెండు పాడి గేదెల పెంపకం’ పథకం దరఖాస్తు గడువును ఏప్రిల్ 16 వరకు పొడిగించారు. అర్హతలు, కావలసిన పత్రాలు మరియు దరఖాస్తు విధానం గురించి ఇక్కడ తెలుసుకోండి.

Latest NewsSportsమరోకోణం

Realme 16 5G లాంచ్: 7,000mAh భారీ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16తో అదరగొడుతున్న కొత్త స్మార్ట్‌ఫోన్!

రియల్‌మీ నుండి సరికొత్త Realme 16 5G విడుదల! 7,000mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16, 50MP సెల్ఫీ కెమెరా వంటి అద్భుతమైన ఫీచర్లతో రూ. 31,999 ధరకు అందుబాటులోకి వచ్చింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

FutureLatest NewsNewsSports

ఆయిల్‌ఫామ్ లబ్ధి పొందిన రైతులకు చెక్కుల పంపిణీ : పెద్ద‌ప‌ల్లిజిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

పాలకుర్తి మండలం ఈసాల తక్కలపల్లిలో ఆయిల్ పామ్ సాగుపై జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీక్ష. వచ్చే ఖరీఫ్ నాటికి 150 ఎకరాల్లో సాగు లక్ష్యం. ఆయిల్ పామ్ సాగులో మొదటి విడత లబ్ధి పొందిన రైతులు స్వప్న మరియు చంద్రయ్యలకు రూ. 43,000 విలువైన చెక్కులను కలెక్టర్ అందజేశారు.

Latest NewsNewsSportsమరోకోణం

భారీగా తగ్గిన చమురు ధరలు.. పెరిగిన బంగారం..

“ట్రంప్ శాంతి ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు 15% కుదేలయ్యాయి. హోర్ముజ్ జలసంధి పునరుద్ధరణతో సరఫరా మెరుగుపడగా, మరోవైపు హైదరాబాద్‌లో బంగారం ధరలు అనూహ్యంగా పెరిగాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.”

FutureLatest NewsNewsSports

మా ఊరి మహాలక్ష్మి ఫౌండేషన్ ఉదారత: 15వ ‘కన్యాదాన కానుక’ పంపిణీ

మా ఊరి మహాలక్ష్మి ఫౌండేషన్ ఉదారత: 15వ కన్యాదాన కానుక పంపిణీ
మా ఊరి మహాలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 15వ కన్యాదాన కానుక పంపిణీ. మైలగాని అనూష వివాహానికి రూ. 5116 విలువైన సామాగ్రిని అందజేసిన ఫౌండర్ శ్రీనివాస్ పద్మ మరియు బృందం. వివరాలకు చదవండి.

Latest NewsNewsSportsమరోకోణం

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన: రానున్న 3 రోజులు అత్యంత కీలకం

తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణలో వర్షం కురిసే జిల్లాలు మరియు పిడుగుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పూర్తి వివరాలు ఇక్కడ చదవండి

FutureLatest NewsNewsSports

యాద‌గిరి గుట్ట‌, కాళేశ్వ‌రానికి కొత్త బ‌స్సులు ప్రారంభం.. వివ‌రాలివే..

యాద‌గిరి గుట్ట‌, కాళేశ్వ‌రానికి కొత్త బ‌స్సులు ప్రారంభం.. వివ‌రాలివే..
వేములవాడ నుంచి కాలేశ్వరం, యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాలకు కొత్త బస్సు సర్వీసులను విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. బస్టాండ్ ఆధునీకరణకు రూ. 1.60 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.

FutureLatest NewsNewsSports

పెద్దపల్లిలో ఏప్రిల్ 8న జాబ్ మేళా: శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఉద్యోగ అవకాశాలు

పెద్దపల్లిలో ఏప్రిల్ 8న జాబ్ మేళా | శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఉద్యోగాలు
పెద్దపల్లి జిల్లా నిరుద్యోగ యువతకు శుభవార్త! ఏప్రిల్ 8న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 15 మార్కెటింగ్ పోస్టుల భర్తీ. అర్హతలు, వేదిక వివరాలు ఇక్కడ చూడండి.

Crime NewsLatest NewsNewsSports

కరీంనగర్‌లో ఘోరం: కన్నకూతుళ్లను బావిలో ముం*చి చం*పిన తండ్రి!

కరీంనగర్ జిల్లా జూబ్లీనగర్‌లో ఘోరం. కుటుంబ కలహాల నేపథ్యంలో కన్నకూతుళ్లని బావిలో ముంచి చంపిన కిరాతక తండ్రి. గీతాంశీ, గీతాన్విక అనే 4 ఏళ్ల కవల పిల్లల మృతితో గ్రామంలో విషాదం. నిందితుడు శ్రీశైలం పోలీసుల అదుపులో.

Latest NewsNewsSportsమరోకోణం

మీకు సినిమా అంటే క్రేజా..? అయితే ఈ 5 క్రెడిట్ కార్డులు మీ కోసమే.. టికెట్లపై భారీ తగ్గింపులు!

మీరు సినిమా ప్రియులా? బుక్‌మైషో, పీవీఆర్ టికెట్లపై భారీ తగ్గింపులు ఇచ్చే టాప్ 5 క్రెడిట్ కార్డుల వివరాలు ఇక్కడ చూడండి. యాక్సిస్, ఎస్బీఐ, కోటక్ కార్డులపై ఆఫర్ల పూర్తి విశ్లేషణ.