గ్రామీణ జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యం – డబ్ల్యుజేఐ నేతలు కరీంనగర్ | శంకరపట్నం | మదర్ న్యూస్ ప్రతినిధి రాష్ట్రంలోని గ్రామీణ జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా వర్కింగ్…
Peddapalli”పెద్దపల్లి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కృషి విజ్ఞాన్ ఫెర్టిలైజర్స్ కంపెనీ ఆధ్వర్యంలో జనవరి 23 (శుక్రవారం) రోజున జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎం. రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలలో మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీని వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మరియు ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు.
గ్రామీణ ప్రాంతాల్లో నేరాలు, ఘోరాలను అరికట్టడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, నేటి సాంకేతిక పరిజ్ఞానం గ్రామాల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని హుజురాబాద్ ఏసీపీ వి. మాధవి అన్నారు.
కరీంనగర్ | తెలంగాణ కార్టూనిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజరాజేశ్వర డిగ్రీ, పీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి కార్టూన్ల ప్రదర్శనను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి…
Molangur” మొలంగూర్ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు విజయవంతం అభివృద్ధి కమిటీ చైర్మన్ పుల్లూరి వీరేశం వెల్లడి కరీంనగర్ | శంకరపట్నం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం, శంకరపట్నం…